ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి దామోదర రాజనర్సింహకు పెళ్లి పత్రిక అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:12 PM

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, ఏఎంసి మాజీ చైర్మన్ కేదరినాథ్ పాటిల్ కుమార్తె నవ్యశ్రీ వివాహం అక్టోబర్ 31న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి మంగళవారం, కేదరినాథ్ పాటిల్ దంపతులు, మండల నాయకులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్సు & టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను వారి స్వగృహానికి వెళ్లి పెళ్లి పత్రికను అందించి, సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందోల్ నియోజకవర్గం/రాయికోడ్ మండలం పరిధిలో జరిగింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa