ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలాం జయంతి: ముస్తఫా నగర్ లో ఘన నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 12:31 PM

భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని 23వ డివిజన్ ముస్తఫా నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్లోలీడర్ కార్పొరేటర్ షేక్ మక్బూల్, నగర ప్రచార కార్యదర్శి షేక్. షకినా, 18వ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీను, 21వ డివిజన్ BRS పార్టీ ఇన్ చార్జి షేక్ ఉస్మాన్, డివిజన్ ప్రెసిడెంట్ షేక్ ఇలియాజ్ పాషా తో పాటు మునాఫ్, అజ్జు, ముజ్జు, లాలా, సలీం, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa