ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప స్వామివారి ఊరేగింపు: ఏకరూప వస్త్రాలు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 03:28 PM

బీబీపేటలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఊరేగింపు ఈనెల 28 ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ ఊరేగింపులో పాల్గొనే అయ్యప్ప స్వాములకు, మాత స్వాములకు శ్రీ అరికెల మంజుల నందకుమార్ గారలు ఏకరూప దోతి, పంచ, చీరలు పంపిణీ చేయనున్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, అనంతరం దేవస్థానం వద్ద అల్పాహారం స్వీకరించాలని అయ్యప్ప సేవా సంఘం బీబీపేట వారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa