అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ట్రెజరీ బెంచీల వైపు కూర్చోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిపై బీఆర్ఎస్ వేసిన అనర్హత వేటు పిటిషన్ను స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను 'ఎటూ కాకుండా పోయారని', వారికి బీఆర్ఎస్లో అవకాశాలు లేవని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa