తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో మంత్రులు, విప్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో, నీటివాటాల విషయంలో మంత్రులు అలర్ట్గా ఉండాలని సీఎం ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడానికి మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa