ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కండేయ మహర్షి జయంతి: పద్మశాలిపురంలో ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 03:17 PM

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని పద్మశాలిపురం గ్రామంలో బుధవారం శ్రీ మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ శివ మార్కండేయ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీ మార్కండేయ స్వామివారికి అభిషేకం, అలంకరణ, హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa