ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 01:06 PM

2026-27 కేంద్ర బడ్జెట్ విడుదల సందర్భంగా నేడు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2047 వరకు డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ట్యాక్స్ హాలీడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు ఆమె ప్రసంగం సాగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa