రాష్ట్రంలో ఎండలు తీవ్రం అవడంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో హైదరాబాద్తో సహా అనేక చోట్ల పవర్ సప్లయ్ పరికరాలు ఓవర్లోడ్ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం రోజులు పట్టనుంది. ఇక గ్రామాల్లోనూ పాత ట్రాన్స్ఫార్మర్లను మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa