షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, వారు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున తోఫాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa