ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2026, 03:29 PM

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో 199వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మహాత్మా జ్యోతి రావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించారని, అంటరానితనం, కుల వివక్షత వ్యతిరేకంగా, మహిళల అభ్యున్నతికి కృషి చేశారని వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa