ఉరవకొండ మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈనెల 28వ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు జరుగునున్నాయి. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయకుమార్, ప్రధాన అర్చకుడు ద్వారకానాథ్, మయూరం బాలాజీ ఆలయ సిబ్బంది తదితరులు ఆవిష్కరించారు. స్వామి వారికి సహస్రనామార్చన, సూర్యప్రభ వాహనోత్సవము, గోవాహనోత్సవము, హనుమంత వాహనోత్సవము, గరుడ వాహనోత్సవము జరుపబడును. భక్తాదులంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పని సరిగా ధరించవలెనని నిర్వాహకులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa