కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం నాడు స్వామివారిని 63,244 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.31 కోట్ల ఆదాయం వచ్చిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa