ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ఎక్స్లో కీలక ట్వీట్ చేసింది. ఫలితాలకు ముందే సంతాపం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు ఆప్ పేర్కొంది.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
![]() |
![]() |