ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ లు షెడ్యూల్ విడుదల

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 31, 2025, 08:25 PM

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు షెడ్యూల్ విడుదల చేసింది. 


షెడ్యూల్ వివరాలు...


వన్డే సిరీస్


తొలి వన్డే- అక్టోబరు 19 (పెర్త్)


రెండో వన్డే- అక్టోబరు 23 (అడిలైడ్)


మూడో వన్డే- అక్టోబరు 25 (సిడ్నీ)


టీ20 సిరీస్


తొలి టీ20- అక్టోబరు 29 (కాన్ బెర్రా)


రెండో టీ20- అక్టోబరు 31 (మెల్బోర్న్)


మూడో టీ20- నవంబరు 2 (హోబర్ట్)


నాలుగో టీ20- నవంబరు 6 (గోల్డ్ కోస్ట్)


ఐదో టీ20- నవంబరు 8 (బ్రిస్బేన్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com