ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారి పనులు వేగవంతం చేయండి: నంద్యాల ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 03:57 PM

కర్నూలు నుండి రాజధాని అమరావతికి చేరుకునేందుకు కీలకమైన కర్నూలు దోర్నాల 131 కిలోమీటర్ల దూరం 340 సీ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేసి పనులు జరుగుతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల మధ్యలోని నల్లమల అరణ్యం లో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని నంద్యాల ఎంపీ శబరి కోరారు. గురువారం ఢిల్లీలో వినతి పత్రం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com