పెనుకొండ పట్టణంలోని మంత్రిక్యాంప్ కార్యాలయంలో సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన రాజు నాయక్ కి అత్యవసర వైద్య ఖర్చులు నిమిత్తం రూ 5 లక్షల చెక్కును మంత్రి సవిత శనివారం అందజేశారు.
ఈ సందర్బంగా రాజు నాయక్ కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండలం టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |