ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్ వేదికగా ఆదివారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
కెప్టెన్ రజత్ పటీదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. హోమ్ గ్రౌండ్ అనుకూలత పంజాబ్ జట్టుకు కలిసి వచ్చే అంశం.
![]() |
![]() |