ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు.
నియోజకవర్గ పరిస్థితులను కార్యకర్తల సమస్యలను నాగార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు నాయకులకు ఆయన తెలిపారు.
![]() |
![]() |