ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్ ని ఏర్పాటు చేయనున్న కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 01:08 PM

ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి మరో కీలక ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్  ఏర్పాటు కానుంది. ఏపీతో పాటు దేశంలో మరో రెండు చోట్ల కూడా ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ పాటు గుజరాత్, తమిళనాడులో మూడు చోట్ల ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com