ప్రస్తుతం మార్కెట్లో పాత నోట్లకు, నాణేలకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని ముఖ్యంగా విదేశీయులు సేకరిస్తున్నారు, కొందరు మాత్రం పాత నోట్లను అమ్మి రాత్రి కిరిసా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొందరు పాత నోట్లను వాడి చిన్న వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు పొందుతున్నారు.కొన్ని అరుదైన నోట్లను సేకరించడానికి, విదేశీయులు మరియు కొంతమంది భారతీయులు భారత్లో పాత నోట్లను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక నోట్లకు 10–15 లక్షల రూపాయల ధర పెట్టి కూడా కొనుగోలు జరుగుతుంది. ఈ విధంగా పాత నోట్ల సేకరణ ద్వారా భారీ లాభాలు పొందవచ్చును.ప్రస్తుతం మార్కెట్లో పాత 2 రూపాయల నోట్లతో పాటు పాత రూ.20 నోట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని అమ్మి రాత్రికి రాత్రి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే, మార్కెట్లో విక్రయించాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు, పాత రూ.20 నోట్లు పింక్ కలర్లో ఉండాలి, నోటుపై 786 సిరీస్ నంబర్ ఉండాలి, అలాగే అన్ని భాషల్లో రూ.20 అని రాయబడాలి. ఈ షరతులు ఉంటే ఒక్క నోట్లు కూడా సుమారు 4 లక్షల రూపాయల వరకు విలువ పొందవచ్చు. 10 నోట్ల ఉన్నట్లయితే మొత్తం రూ.40 లక్షల వరకు సంపాదించవచ్చు.నోట్లను విక్రయించడానికి, www.ebay.com వంటి సైట్లో ఫోన్ నంబర్ నమోదు చేసి, నోట్ల ఫోటోలను అప్లోడ్ చేస్తే ఆసక్తి చూపించే వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
*గమనిక: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, పాత నోట్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు లేదా విక్రయించడం నేరం. ఈ కథనం సోషల్ మీడియా వైరల్ పోస్టుల ఆధారంగా మాత్రమే వ్రాయబడింది. జీ తెలుగు న్యూస్ దీన్ని ధృవీకరించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa