ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 08:51 AM

కర్నూలు శివారులోని గుత్తి ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ముని లక్ష్మయ్య (40) మృతి చెందాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బీట్రూట్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రగాయాలైన లక్ష్మయ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa