ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలకు మూడేళ్లు.. టీడీపీ ఎంపీ మాగుంట మాస్టర్ ప్లాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 11:46 AM

AP: మాగుంట ఫ్యామిలీకి 30 ఏళ్ల పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు తన ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు వారసుడ్ని దింపాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండగా.. మాగుంట కొడుకు రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రాణిస్తారా? లేదా? వేచిచూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa