ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం నుంచి 'అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర' ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:37 PM

AP: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ ప్రతిష్టాత్మక ‘అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర’ అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడమే యాత్ర ఉద్దేశ్యం. యాత్ర ప్రారంభాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa