ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ అండగా ఉంటుంది అధైర్య పడకండి బలసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 08, 2026, 11:51 AM

కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో గత మంగళవారం దళిత యువకులపై ఎస్సై ఏక్ నాథ్ ఏకపక్షంగా కొట్టి కేసులు ఫెరాయించిన నేపథ్యంలో బుధవారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రతిపాడు వైసిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ బాధితులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోలీసు అధికారులపై మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa