ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు పోటెత్తిన శ్రీవారి భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 01:50 PM

AP: సంక్రాంతి సెలవులు దాదాపు వారం రోజులు ఉండటంతో తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్త జనసందోహం కనిపిస్తోంది. ఉదయం నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. వాహనాల రద్దీతో పాటు క్యూ కిలోమీటర్ల మేర పెరిగింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అదనపు ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa