కౌతాళం: కౌతాళం మండల పరిధిలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారికి రూ. 25, 25, 023 ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 2. 500 గ్రాములు, వెండి 6. 400 గ్రాములు భక్తులు స్వామికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణధికారి వాణి, ఆదోని దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa