విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో ఆగస్టు 24న విజయనగరం 1వ పట్టణ పీఎస్ పరిధిలో గల తోటపాలెం, సాయినగర్ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐలు మరియు సిబ్బంది రైడ్ చేసి, 5గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 10,280/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్టం తీవ్రంగా శిక్షిస్తుంది . కాబట్టి ప్రజలందరూ సత్ప్రవర్తన కలిగి జీవించాలని పోలీస్ వారు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa