చిత్తూరు: కుప్పంలో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. సోమేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం పూజారి తాళాలు తెరచి గుడి ఆవరణలోకి వెల్లగానే చిరుత కనిపించునట్లు పూజారి తెలిపాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో స్పష్టంగా చిరుత పాదాల గుర్తులు ఉన్నట్లు ఆలయ అర్చకుడు చెబుతున్నాడు. ఆలయంలో చిరుత కోసం అటవీశాఖ అధికారులు వెతుకుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa