ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 01:08 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్‌ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఓర్వడం లేదని కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం నగరంలోని 43, 46 డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లు ఇసాక్, రాజేశ్వరితో పాటు నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa