స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 59,719 వద్ద ముగిసింది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 17,816 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (4.22%), డాక్టర్ రెడ్డీస్ (3.31%), టాటా స్టీల్ (2.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.77%), టైటాన్ (2.10%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-0.64%), ఐటీసీ (-0.22%), ఇన్ఫోసిస్ (-0.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.15%), రిలయన్స్ (-0.11%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa