తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవీ నవరాత్రుల మహోత్సవంలో సోమవారం ఉదయం వైదిక స్మార్త ఆగమ ఆచారం ప్రకారం పౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి దంపతులచే కలశ స్థాపన కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవములు. శ్రీ కోట సత్తెమ్మ దీక్ష ను సుమారు వందమంది అమ్మవారి దీక్ష చేపట్టారు. 9 గంటల కు సహస్రనామ కుంకుమ పూజలు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వీ కే ఏ శర్మ, గాజుల రంగారావు, అయినీడి వెంకటకృష్ణ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa