ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లేశ్వరస్వామి నూతన తేరు నిర్మాణం కోసం విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 10:41 AM

కంబదూరు మండల కేంద్రంలో చోళరాజుల కాలంనాటి నిర్మితమైన అతి పురాతన దేవాలయమైన కమల మల్లేశ్వరస్వామి నూతన తేరు నిర్మాణం కోసం ఆలయ మాజీ ధర్మకర్త గండికోట హానుమంతరాయుడు రూ. 20, 120లను నగదు రూపంలో గురువారం మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ప్రస్తుత ఆలయ ధర్మకర్త వెంకటేశులుకు అందజేశారు. అదేవిధంగా కృష్ణమూర్తి రూ. 5వేలు విరాళం రూపంలో ధర్మకర్తకు అందజేశారు. దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa