ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్టేలియాకు బయల్దేరిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 10:52 AM

టీ20 ప్రపంచకప్‌ ఆడే టీమ్ ఇండియా స్క్వాడ్ గురువారం ఉదయం ఆస్ట్రేలియాకు బయలుదేరింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టబోతోంది. ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు టీమ్ అంతా కలిసి తీసుకున్న ఫోటోను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa