అడవుల సంరక్షణకు అటవీ సమీప గ్రామాల ప్రజలు సహకరించాలని ఆత్మకూర్ రేంజ్ అధికారి పట్టాభి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అటవీ అధికారులు కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవుల సంరక్షణకు సహకరించాలని కోరారు. వన్య ప్రాణులకు ఎటువంటి విఘాతం కలిగించకుండా వన్య ప్రాణుల రక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa