ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే అండర్ బ్రిడ్జి మద్యంతరంగా ఆపడంలో మతలబు ఏంటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 07:22 PM

రైల్వే కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి పనులు మధ్యంతరంగా ఆపి సామగ్రిని రాజంపేటకు తరలించడంలో మతలబు ఏంటో వైసిపి నాయకులు తెలపాలని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ ప్రశ్నించారు. రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఒక టీడీపీతో మాత్రమే సాధ్యపడుతుందని అందుకు ఉదాహరణగా రైల్వే కోడూరు లోని శ్రీనివాస థియేటర్ వద్ద గల గుంజన నదిపై నిర్మించిన వంతెన ఉదాహరణగా ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa