ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు కావాలో అనేది వాళ్లే తేల్చుకుంటారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:31 PM

కాపు , బలిజ , ఒంటరి , తెలగా  రిజర్వేషన్లు  కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  సీఎం జగన్‌ కు లేఖ  రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు  అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ మంచి నాయకుడని, ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో కూడా చెప్పారన్నారు. వెనబడిన కాపులకు 10 శాతం రిజర్వేషన్లు కలిపించాలని కోరుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్  కూడా కాపుల హక్కుని, ఎవరు కావాలో అనేది కాపులు తేల్చుకున్నారని, పవన్ కాపులకు మాత్రమే నాయకుడు కాదని, ప్రజా నాయకుడని.. మంత్రి అంబటి  కామెంట్స్ స్పందించిన రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa