దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 61,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,232 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (2.18%), టైటాన్ (2.02%), TCS (1.63%), టెక్ మహీంద్రా (1.38%), సన్ ఫార్మా (1.34%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), రిలయన్స్ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.64%), ఐటీసీ (-0.53%), ఏషియన్ పెయింట్స్ (-0.50%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa