ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి టీ20లో 162 పరుగులు చేసిన భారత్

sports |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 09:19 PM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గిల్-7 పరుగులు, సూర్య-7, సంజు-5 పరుగులు చేసారు, ఇషాన్ కిషన్ 37, హార్దిక్ 29 పరుగులు చేసి రాణించారు. హార్దిక్ ఔట్ అయిన తర్వాత దీపక్ హుడా, అక్షరా పటేల్ రెచ్చిపోయారు. హుడా 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 41 పరుగులు చేశాడు. అక్షర్ 1 సిక్స్, 3 ఫోర్లతో 31 పరుగులు చేయడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్, మహిష్, చమిక, ధనుంజయ, హసరంగ తలో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa