ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో రోజు కొనసాగుతున్న యువగళం పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:53 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్ర  ఆదివారం నాటికి పదో రోజుకు చేరింది. ఇవాళ పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో లోకేష్‌ భేటీ కానున్నారు. 10:30 గంటలకు కురపల్లెలో బీసీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. 11:30కు కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లోకేష్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సాయంత్రం 4:20 గంటలకు కాణిపాకంలో యువతతో ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 7:40 గంటలకు తెల్లగుండ్ల గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి మంగసముద్రంలో లోకేష్‌ బస చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa