ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువనేత రాకతో ప్రజల్లో ఆనందాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:55 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పాదయాత్ర  ఆదివారం చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు. కాగా పాదయాత్ర ప్రారంభించే ముందు తనను కలవడానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో సెల్ఫీ  దిగారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై అందరూ ఆనందం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa