తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటల తర్వాత దర్శనానికి వెళ్లే భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 71,387 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 24,701 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa