మార్చి 2న సిపిఐ రాష్ట్ర సమితి తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ అన్నారు. కందుకూరు కోటారెడ్డి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం తక్షణమే ఐదు లక్షల మంజూరు చేయాలని చేపట్టనున్న మహాధర్నాకు జగనన్న ఇళ్ల స్థలాలు లబ్ధిదారులు మరియు టిట్కో గృహాల లబ్ధిదారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa