ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ యువగలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 02:57 PM

టీడీపీ యువనేత నారా లోకేష్  యువగళం పాదయాత్ర  పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్‌ పాదయాత్రకు టీడీపీ అభిమానులు, మహిళలు, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్‌ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగుతున్నారు. పాదయాత్ర చేస్తూ లోకేష్  ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను తీర్చుతామంటూ హామీ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa