ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 02:59 PM

నెల్లూరు జిల్లా,  ఉలవపాడులోని ఎంపీపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ను శుక్రవారం కందుకూరు సబ్‌కలెక్టర్‌ శోభిక పరిశీలించారు. పాఠశాలకు ప్రహారి లేకపోవడం వల్ల ఓటింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎస్‌కే ఎండీ హుస్సేన్‌ను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో ఎల్‌ చెంచమ్మ, ఎస్సై టీ త్యాగరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa