ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 20న చలో విజయవాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 01:26 PM

ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa