ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ మోపిదేవి వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 12:36 PM

రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు తెలిపారు. సోమవారం రాష్ట్ర మత్స్యకార సెల్ అధ్యక్షుడు బొమ్మిడి గణేష్, బాపట్ల మత్స్యకార సొసైటీ అధ్యక్షులు అనిల్ ఎంపీ మోపిదేవిని రేపల్లెలోని ఆయన స్వగృహంలో కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారుల అభివృద్ధికి సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని ఎంపీ మోపిదేవి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa