ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 02:36 PM

 మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఏ ఒక్క కులాన్ని నమ్ముకోలేదని ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారని  మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌ వాటిని ధీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమే. ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవమానించారంటూ శ్రీదేవి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa