చిలకలూరిపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9: 30 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పాల్గొంటారని చిలకలూరిపేట వైసిపి కార్యాలయ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa