అచ్చంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపు మేరకు అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలను, దురాలోచనను దూరం చేయాలంటే విద్య ఏకైక మార్గం అని నమ్మి ఆచరించి చూపిన గొప్ప సంస్కర్త అన్నారు. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే కి జ్యోతి ప్రజ్వలన రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు నల్ల మేకల వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రేపూడి తామస్, నియోజకవర్గ బీసీ సెల్ నాయకులు తరువాయి పాటి ఆంజనేయులు జ్యోతి ప్రజ్వల చేసినారు. ఆయన చిత్రపటానికి ఎస్సీ సెల్ నియోజకవర్గ కార్యనిర్వ కార్యదర్శి ఏసుపొగు నాగయ్య మైనార్టీ నాయకులు పట్టాను గాలి షా అన్నవరపు నాగేశ్వరరావు బోదెల సాంబిరెడ్డి మొక్కపాటి వెంకటేశ్వరరావు చిమట శ్రీనివాసరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa