గుంటూరు: మిర్చి క్రయవిక్రయాలు జోరు కొనసాగుతుంది. బుధవారం రైతులు 1, 15, 410 బస్తాలు యార్డుకు తరలించారు. ఈ- నామ్ ద్వారా 1, 14, 880 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 90, 186 బస్తాలు నిల్వ ఉన్నాయి. అన్ని రకాల మిర్చికి రూ. 20, 000 పైగానే ధర లబించింది. గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. రైతులు, కొనుగోలుదారులు గమనించవలసినదిగా అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa